దేవన్నపేట లోని విజయ గర్జన సభా పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు అరూరి రమేష్.. ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కడియం శ్రీహరి. బీజేపీతో గొడవ పెట్టుకోవాలని అనుకోలేదని, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినందుకే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేవరకు టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. పార్టీ విజయగర్జన సభకు ప్రజలంతా ఉప్పెనలా తరలిరావడానికి…