పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాల లాభాల కోసమే బిల్లు ప్రవేశపెడుతున్నారని తమిళనాడు నాయకులు ఆరోపిస్తున్నారు.