‘మా’ ఎన్నికల అధ్యక్ష అభ్యర్థిగా సివిఎల్ నర్శింహ రావు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అటు సివిఎల్ నర్శింహ రావు కు బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. అయితే.. తాజాగా సివిఎల్ నర్శింహ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని… బీజేపీ అధికారంలోకి రాగానే… అంతర్జాతీయ ఫిల్మ్, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. read also : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ.. ప్రతి తెలంగాణ…
‘మా’ ఎలక్షన్స్ కు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉండగానే అసోసియేషన్ లో హీట్ పెరిగిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముందే ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే ఈదారి జీవిత రాజశేఖర్, హేమ కూడా రేసులో ఉన్నారు. అంతేకాదు ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు ఈ జాబితాలో చేరి, తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అతను తన మ్యానిఫెస్టోలో తెలంగాణ కళాకారుల కోసం…