పశ్చిమాసియా (Middle East) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి విలువ పడిపోవడం వంటివి స్టాక్ మార్కెట్ను భారీగా దెబ్బతీశాయి. వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో 1,579 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్,…