Ravichandran Ashwin: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో సాగుతున్న "ఫ్యాన్ ఆర్మీలు", కృత్రిమ కథనాలపై రియాక్ట్ అయ్యాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఓ వ్యాధి పీడిస్తోందంటూ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట కంటే తమ బ్రాండ్ వ్యాల్యూని పెంచుకునేందుకే కొందరు ప్లేయర్స్ పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన అశ్విన…