Home
Cricket News English
Cricket News English News
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాయి. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాక్కు, ఇప్పుడు ఐసీసీ ‘డబుల్ షాక్’ ఇచ్చింది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టుల్లో…
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!