బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అలియాభట్ రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. వీరిద్దరి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రీసెంట్ గా ఒకపాప పుట్టింది.. ఆ పాపకు రాహా కపూర్ అని పేరు పెట్టారు.. ఆ పాపకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు…
హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు.. ఇక…