Shock for Food Lovers: ఫుడ్ లవర్స్ కు ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ షాక్ ఇచ్చింది. త్వరలోనే మూసేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధిస్తున్న లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్ మూసివేయబడుతుందని సంస్థ ప్రకటించింది.ఇది ఆహార ప్రియులను షాక్కు గురి చేసింది.
డెన్మార్క్ కాల్పులతో ఉలిక్కిపడింది. రాజధాని కోపెన్హాగన్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఆదివారం బిజీగా ఉండే మాల్ లోకి ప్రవేశించిన దుండగులు రైఫిల్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకరు నలబై ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా.. మరో ఇద్దరు యువకులని డానిష్ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే డెన్మార్క్ లో కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు…