అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒకవైపు, స్థానిక మోసాలు మరోవైపు వెరసి సామాన్యుడి గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్రంగా పడుతోంది. యుద్దం ముగుస్తోంది…