దారి దోపిడి కేసులో పంజాగుట్ట పీఎస్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్ను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సర్వీసు నుంచి తొలగించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షల నగదును ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్ కాజేసినట్లు విచారణలో తేలింది.