తనను కంపెనీ నుంచి రాజీనామా చేయమని బలవంతం చేస్తోందని.. ఒక BYJU's ఉద్యోగి లింక్డ్ఇన్కి వెళ్లి, కన్నీళ్లతో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఒకవేళ రిజైన్ చేయకపోతే జీతం నిలిపివేస్తామని బెదిరించినట్లు తెలిపింది.
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్లో ప్రీమియం కారు ఇన్విక్టోను విడుదల చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీ షేర్లు రాకెట్లా దూసుకెళ్లాయి. తొలిసారిగా మారుతి సుజుకీ షేరు ధర రూ. 10,000 దాటింది.
Abu Dhabi : యుఏఈలో 1500 దిర్హామ్(రూ.33,474)ల కంటే తక్కువ జీతం ఉన్న కార్మికులకు సురక్షితమైన వసతి కల్పించాలని మ్యాన్పవర్ రీపాట్రియేషన్ మంత్రిత్వ శాఖ సదరు కంపెనీని కోరింది.
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా.. వ్యాక్సినేషన్తో చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ..! నో వ్యాక్సిన్.. నో సాలరీ..! నో వ్యాక్సిన్.. నో జర్నీ..! లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా సంస్థలు.. ఉద్యోగి మాత్రమే కాదు.. అతని కుటుంబసభ్యులు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతం ఇచ్చేది అంటూ పలు ప్రభుత్వ శాఖలతో పాటు.. కొన్ని ప్రైవేట్ సంస్థలు…