Comedian Shyam Rangeela Will Contest Against PM Modi From Varanasi: ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, అది కూడా ప్రధాని మోడీ మీద. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ప్రధానికి తనదైన భాషలో సమాధానం చెప్పేందుకు వారణాసి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్…
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అయితే ఎన్నికల మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.