దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఈ పెరుగుతున్న వేడితో, దేశంలోని వివిధ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీఎన్జీ కార్లలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆదివారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.