అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గతంలో కోర్టు విధించిన 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాపార లావాదేవీలతో మోసం జరిగిందన్నారు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్. ఈ విషయంపై కోర్టుకు వెళితే.. ఆయనకు 515 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని వాదనలు వినిపించినప్పటికి.. చాలా ఎక్కువని.. ఆ జరిమానాను కోర్టు కొట్టివేసిందన్నారు జేమ్స్. ఈ…