చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అదృశ్యమైన దంపతులు తమకు తామే పోలీసుల ముందు ప్రత్యక్షమైన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులు బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు అందరికీ నమ్మకంగా గత 20ఏళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడికున్న వారికి చిట్టి డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా…
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ భామ.ఈ సినిమా లో ‘చిట్టి’ పాత్ర లో నటించిన ఫరియాకు నటిగా మంచి క్రేజ్ దక్కింది. నవీన్ పొలిశెట్టి సరసన అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది. ‘చిట్టి’ పాత్ర లో ప్రేక్షకులను మెప్పించింది.దాంతో వరుస గా తెలుగు లో ఆఫర్లు వచ్చాయి..జాతిరత్నాలు సినిమా తరువాత ఈ భామ వెంటనే ‘బంగార్రాజు’ సినిమా లో స్పెషల్…