మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. Also Read…