దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని ఎగ్మోర్ (Chennai Egmore) రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రైలు సర్వీసుల మార్పు వివరాలు ఇలా.. సికింద్రాబాద్ రైల్టే స్టేషన్ నుంచి చెన్నైలోని తాంబరం వరకు వెళ్లే చార్మినార్…