Home
Census 2027
Census 2027 News
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
Census 2027: దేశంలో 2027 జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. జనగణనలో మొదటి దశలో అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో కులం, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు సంబంధించిన వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్కు సంబంధించిన సమాచారం కూడా సేకరించనున్నారు. కులం వివరాలు కూడా నమోదు రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి వ్యక్తి షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు… -
TG Cabinet : 34 ప్రశ్నలతో ఇంటింటి గణన – 89 వేల మంది సిబ్బంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ… -
Census 2027: జనాభా లెక్కల మొదటి దశ ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ.. 2027 జనాభా లెక్కల్లో అడిగే 33 ప్రశ్నలు ఇవే
కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ, మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం మొదటి దశ జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఇది ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. 2027 జనాభా లెక్కల…
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!