టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. “మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే, మీరు చూపిస్తున్న నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ఇస్తుంది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు దేశం అభివృద్ధికి దోహదపడుతున్నాయి” అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన…