దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారి మోహిందర్ సింగ్, అతని భార్య దిల్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దంపతుల నివాసానికి సమీపంలోనే ఇద్దరు కుమారులు, కుమార్తె నివాసం ఉంటుంది.
వృత్తి రీత్యా తాము బిజీ అయిపోవడంతో.. తమ బాబును రోజు మొత్తం చూసుకోవడం కోసం ఒక మహిళను నియమించింది ఓ జంట. ఆమె ప్రవర్తన, మాట తీరు చూసి.. తమ బాబుని ఎలాంటి లోటు లేకుండా, ప్రేమానురాగాలతో తల్లిలాగే చూసుకుంటుందని ఆ దంపతులు అనుకున్నారు. కానీ, ఆమెలో ఉన్న రాక్షసిని మొదట్లో గుర్తించలేకపోయారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత ఆమె అసలు బండారం తెలుసుకొని ఖంగుతిన్న ఆ జంట, సాక్ష్యాధారాలతో సహా ఆ మహిళను పోలీసులకు అప్పగించి…