యూత్ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా రూపొందిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాజు జేయ మోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైంది. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్టు 22న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. Also Read : Kiran Abbavaram :…
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘవ్ మిర్దత్ దర్శకత్వంలో.. సురేష్ సుబ్రమణియన్ సమర్పకుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బన్ బటర్ జామ్’ ఔట్ అండ్ ఔట్ కామెడీ గా తమిళ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్ట్ 8న గ్రాండ్ రిలీజ్…