భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా, భారత్ లో లావా బోల్డ్ N2 లైట్ అనే మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. ధర విషయానికి వస్తే, భారత్ లో లావా బోల్డ్ N2 లైట్ ధర రూ.7,399గా ఉంది. అయితే, రూ.400 కూపన్ డిస్కౌంట్తో యూజర్లు ఈ లావా హ్యాండ్సెట్ను మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్ను రెండు యూనిట్లు కొనుగోలు చేస్తే, మీకు రూ.500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఈ…