మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. Also Read:World Backup…
India: వెనిజులాపై అమెరికా దాడి తర్వాత జరిగిన తర్వాత ఒక్కసారిగా వెనిజులా చమురు వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం ట్రంప్ అమెరికా.. వెనిజులా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును స్వీకరిస్తుందని ప్రకటించారు. దీనిని మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. భవిష్యత్తులో వెనిజులా చమురు మార్కెట్లోకి ప్రవేశిస్తే, దానిని అంతర్జాతీయ మార్కెట్ ధరలకు విక్రయిస్తారని ఇది సూచిస్తుంది. వెనిజులా చమురుపై అమెరికా పూర్తి నియంత్రణ సాధిస్తే, దాని ధర WTIపై ఆధారపడి ఉండవచ్చు, ఇది ప్రస్తుతం బ్యారెల్కు…
అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని పరణామాలు మళ్లీ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. రష్యా విక్రయించే చమురుపై జీ7 దేశాలు విధించిన ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన తరుణంలో.. చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి.. దీంతో, ఆసియా ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లకు పైగానే ట్రేడవుతోంది.. ఒకానొక సమయంలో ఇది 2.4 శాతం వరకు పెరుగుదల నమోదు చేసి.. మళ్లీ 1.1 శాతానికి దిగివచ్చింది.. మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై…