Deepika Padukone: రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ నటులు, స్టార్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ.. రణవీర్ భార్య, ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్గా మారాయి. దీపికా స్పందించకపోవడానికి గల కారణం ఏంటి?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె మధ్య ఏదో జరుగుతోందా? గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా, దీపికా పదుకొణె మాత్రం సైలెంట్గా ఉండటం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. రణవీర్ సింగ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్కు దీపిక హాజరుకాకపోవడం గమనార్హం. అయితే, ఆ మరుసటి రోజే…
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూత హిందీ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, అభిమానుల హృదయాలకూ భారీ షాక్ ఇచ్చింది. 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్కు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే…