వైఎస్ జగన్పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేమీ లేవని.. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ-జనసేన కలిసి…
Bolisetti Srinivas Final clarity on Allu Arjun Issue: అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికే ఒక ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ కి, మాకు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలచుకోలేదు. నిన్న నన్ను అడిగారు దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది.…
Bolisetti Srinivas Clarity on Comments against Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ఆ విషయం మీద మరోసారి స్పందించారు. నాకు ఇష్టమైతేనే వస్తా, ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గాని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను…
Tadepalligudem MLA Bolisetti Srinivas Sensational Comments on Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన పోటీలో ఉన్న సమయంలో జనసేన- టిడిపి- బిజెపి కూటమికి ఆపోజిట్ లో ఉన్న వైసిపి ఎమ్మెల్యే ఒకరికి అల్లు అర్జున్ మద్దతు పలికారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు. అప్పటినుంచి ఒక రకంగా సోషల్ మీడియాలో అల్లు…
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి.