పుల్వామా ఉగ్రదాడి నిందితుడు బిలాల్ అహ్మద్ కుచేయ్ గుండెపోటుతో మృతి చెందాడు. 32 ఏళ్ల బిలాల్ జమ్మూకశ్మీర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడి ఘటనలోని 18 మంది నిందితుల్లో బిలాల్ ఒకడు. బిలాల్ అహ్మద్ కుచేయ్.. జమ్మూకశ్మీర్ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందినవాడు. పుల్వామా సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంబంధించిన కేసులో బిలాల్ ప్రస్తుతం జైల్లు శిక్ష…