నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రిజల్యూషన్లో భారతదేశంలో నేల తేమ డేటాను అందిస్తుందని ఇస్రో శనివారం తెలిపింది. NISAR కి చెందిన S అండ్ L బ్యాండ్లు నిరంతరం భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్నాయి. ఇది ప్రతి 12 రోజులకు అధిక రిజల్యూషన్, వివరణాత్మక డేటాను అందిస్తుంది. ఈ డేటా రైతులకు నీటిపారుదల, కరువు నిర్వహణ, పంట ఆరోగ్య పర్యవేక్షణలో సహాయపడుతుంది. నేల తేమ పంట ఆరోగ్యం, నీటిపారుదల…