బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించి, తన అభిమాన హీరోని గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించాడు. సాధారణంగా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హీరోలు ఇలాంటి ఆహ్వానాలను మన్నిస్తారని ఆశించరు. కానీ బెల్లంకొండ లాక్డౌన్లో కర్నూలుకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆయనొక్కడే కాకుండా సాయి గణేష్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మలతో పాటు వెళ్లారు. ఆ అభిమానికి గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్…