Home
Bcci News
Bcci News News
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో ప్రతిష్టాత్మక టోర్నీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్ కోసం భారత్ ‘ఎ’ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ ‘ఎ’తో పాటు శ్రీలంక ‘ఎ’, అఫ్గానిస్థాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. యువ రక్తం, అనుభవజ్ఞులైన ప్రతిభావంతులతో కూడిన ఈ జట్టు ప్రకటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కెప్టెన్గా తిలక్ వర్మ.. ఈ సిరీస్… -
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్పై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవాజిత్ సైకియా కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్తో కలిపి మొత్తం నాలుగు కీలక ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా శనివారం వెల్లడించారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు… -
Vaibhav Sooryavanshi: “ఈ బుడ్డోన్ని ఇప్పుడే టీమిండియాలోకి తీసుకుని తొందర పడకండి”.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో అందరి చూపు ఓ కుర్రాడిపై ఉంది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. తొలి మ్యాచుల్లో వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. సన్రైజర్స్ మ్యాచ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే.. వైభవ్ త్వరలోనే తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ… -
BCCI President: బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా.. మరి కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టేది ఎవరు..?
BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో… -
BCCI: విరాట్, రోహిత్ తీవ్ర విమర్శలు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను తొలగించింది. రాబోయే సీజన్లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ…
తాజావార్తలు
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..