ఈ బీజేపీ ప్రభుత్వం నీరు నింగి నేలను కూడా అమ్మెస్తుంది అని అన్నారు కిసాన్ సభ జాతీయ నాయకులు బల్ కరన్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అమెస్తాం అంటే కార్మిక లోకం ఉరుకొదు. ఢిల్లీ లో రైతులు ఉద్యమంలో ఎలా జరుగుతోందో మీరు చూసారు. ఇంత పెద్ద అందోళన మునుపెన్నడూ చూసి ఉండరు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతోంది అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను…