భారతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచాలి అనే వాటిపై అవగాహన కొరకు మామ్ టు బి 2023 అనే కార్యక్రమాన్ని.. డా. ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించారు.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులు పిల్లలు ఏగా సరిచేసుకోవాలి? పిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం, ఏడీహెచ్, హైపర్ ఆక్టివ్ మరియు ప్రవర్తన లోపాల గురించి విశ్లేషణ జరుపుతూ సమాజంలో పిల్లల కొరకు ఎవరైతే…