ఇండియన్ సినిమాలో మాటలు లేని సినిమాలు రావడం చాలా అరుదు. ఒకప్పుడు కమల్ హాసన్ ‘పుష్పక విమానం’తో సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు అదే జానర్లో వచ్చిన ప్రయోగాత్మక చిత్రమే ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వైవిధ్య నటుడు అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైలెంట్ డ్రామను.. దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మించింది. ఆస్కార్ విజేత…