ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. Also Read : Bollywood : భారీ రన్ టైమ్ తో…