SBI: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది.. ‘అమృత్ కలాష్’ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఈ 400 రోజుల టర్మ్ డిపాజిట్ సాధారణ కస్టమర్లకు 7.1 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలాష్ డిపాజిట్ పథకం గడువు ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల…