ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్టెల్’ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఓ శుభవార్త. తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త ఫుల్లీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.399, రూ.449 ధరలతో వచ్చిన ఈ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎయిర్టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రూ.399, రూ.449 ప్లాన్లలోనూ వినియోగదారులకు అన్లిమిటెడ్ 4G/5G డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.…