గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న ‘రూ. 5 భోజనం’ (అన్నపూర్ణ పథకం) ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధనాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల సామాన్యులకు తక్కువ ధరలో ఆహారాన్ని అందించే సేవా కార్యక్రమాలకు పెను సవాలుగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నాయి. నగరంలోని…