దీపావళి ముగిసింది.. ఇక, తన వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అయ్యాయి టెలికం సంస్థలు.. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రారంభించాయి. అయితే, ఆ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండేవే.. అన్లిమిటెడ్ కాల్స్, అదనపు డేటా మరియు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు కలిగిఉన్న ఆ ప్లాన్లను త్వరలోనే నిలిపివేసేందుకు సిద్ధం అయ్యాయి ఆ టెలికం సంస్థలు.. దీపావళి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు…