టాలీవుడ్ లో తెలుగు అమ్మయిలరు సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ ఎన్నటి నుండొ వింటున్నాం. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య, ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పుడే రూ. 250 నుంచి రూ. 500 సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి అండగా నిలిచింది. కుటుంబంలో జరిగిన…
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, దేశవ్యాప్తంగా తన అందం, అభినయం, ఎనర్జీతో మెప్పిస్తున్న నటి రష్మిక మందన్న. ప్రజంట్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఓ కార్యక్రమంలో స్పందించారు. ఆమె మాటలు యువతికి ప్రేరణగా నిలిచేలా ఉన్నాయి. Also Read : SSMB29 : ఓటీటీ పోటీ స్టార్ట్ అయింది.. లైన్లో ఉన్న ప్లాట్ఫామ్స్ ఇవే..! ‘ఈ కాలంలో అందరూ సినిమాల్లోకి రావాలని ఆశపడతారు. కానీ మేము…