Story Board: లోక్ సభ ఎన్నికలు జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మరో మూడేళ్లలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అంటే వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి పాలనకు దాదాపుగా సగం పూర్తైనట్టే. ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మూడ్ను నిర్దేశించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ విజయాలు సాధించినా.. ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్ష పాలిత రాష్ట్రాలు…