టాలీవుడ్లో గత కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణాల్లో ఒకటి అధిక టికెట్ ధరలు. పెద్ద బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరో సినిమాలకు టికెట్ రేట్స్ పెరగడం ఓకే కానీ, మధ్యతరహా సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కూడా అదే బాటలో నడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు అడుగులు వేయడానికే భయపడుతున్నారు. అయినా కూడా నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. అలాంటి సమయంలో ‘మిరాయ్’ సినిమా చేసిన పని…
పాకిస్థాన్ స్టార్ హీరో ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అబీర్ గులాల్ చుట్టూ మరోసారి గందరగోళం నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా భారతదేశంలో సెప్టెంబర్ 26, 2025న విడుదల కానుంది అనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పూర్తిగా ఖండించింది. Also Read :OG : ‘ఓజీ’ నుంచి మరో సాంగ్ పై మేకర్స్ పోస్ట్.. గూస్…