మార్కెట్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 450S కొత్త వేరియంట్ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్లో పెద్ద 3.7 kWh బ్యాటరీ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. ఈ స్కూటర్ 161 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఇది పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. గతంలో ఈ బ్యాటరీ 450X లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ అప్గ్రేడ్…