మోటరోలా ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, హైటెక్ ఫీచర్స్ మొబైల్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మోటరోలా భారత్ లో మరో పవర్ ఫుల్ ఫోన్ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్గా పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, 12GB RAM ఉంటాయి. కంపెనీ ఈ ఫోన్ను ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో లిస్ట్ చేసింది.…
లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ భారత్ లో విడుదలైంది. లెనోవా ఈ టాబ్లెట్ను 8GB, 12GB RAM అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పనిచేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ టాబ్లెట్ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, ఈ టాబ్లెట్ భారతీయ మార్కెట్లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్తో రూ.27,999 ధరకు ప్రారంభించారు.…