IPL 2022: షమీకి రెస్ట్.. అంబటి రాయుడు డౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ కోసం వివిధ జట్ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఆదివారం సందర్భంగా ఈరోజు ఐపీఎల్లో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నోపై అద్భుత విజయంతో గుజరాత్ అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అంబటి రాయుడు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నానని ట్వీట్ చేసి ఆ వెంటనే డిలీట్ చేశాడు. ఈ క్రమంలోనే అతను ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అటు గుజరాత్ జట్టు కూడా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. ప్లే ఆఫ్స్కు ముందు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో ఎన్టీవీ లైవ్ చర్చ ద్వారా తెలుసుకోండి. ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.
Also Read
- CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
- Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
https://www.youtube.com/watch?v=F0W5rhOid58
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!