Punjab IPL: ప్రీతీ షాకింగ్ నిర్ణయం… ఆ ముగ్గురు ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరివరకు జరిగిన ఉత్కంతపోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింటా ముగ్గుర్ని ఎలిమినేటి చేసేందుకు సిద్దమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు? వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది? వచ్చే వేలంలో అనుసరించాలని వ్యూహాలపై ప్రీతి ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటుందట.
Also Read:Rahul Ramakrishnan : డైరెక్టర్ గా మారుతున్న మరో స్టార్ కమెడియన్
Also Read
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
వచ్చే సీజన్లో టైటిలే లక్ష్యంగా జట్టుని సంసిద్ధం చేయాలనుకుంటుంది. అందులో భాగంగా కొందర్ని వేలంలోకి వదిలేసి, మ్యాచ్ విన్నర్లను జట్టులోకి తీసుకోవాలనుకుంటుంది. ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ను పంజాబ్ 11 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ స్టోయినిస్ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 186 స్ట్రైక్ రేట్ తో 160 పరుగులు చేశాడు. అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ స్టోయినిస్ ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే వేలంలో స్టోయినిస్ ను వేలంలోవదిలేసేందుకు ప్రీతిజింటా సిద్దమైనట్లు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్లలో ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు.
Also Read:Anirudh : కావ్య మారన్తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్
మాక్సీని పంజాబ్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్స్ వెల్ ప్రీతిజింటాను మెప్పించలేకపోయాడు. 7 మ్యాచులు ఆడి 48 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ పరంగా పెద్దగా సాధించిందేమీ లేదు. 7 మ్యాచుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాక్స్ వెల్ ని పంజాబ్ యాజమాన్యం వదిలించుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ కూడా ఉన్నాడు. పంజాబ్ అతన్ని1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఠాకూర్ కి 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 12.15 ఎకానమీతో ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో ఠాకూర్ ను కూడా పంజాబ్ వదిలించుకోవాలనుకుంటుంది.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..