Site icon NTV Telugu

IPL 2022 Auction: భారత ప్లేయర్లకు కాసుల పంట

ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికరంగా సాగింది.. భారత ప్లేయర్లకు కాసుల పంట పండింది… ఇవాళ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు కూడా భారత్‌ వాళ్లే కావడం విశేషం… ఇక, ఏ ప్లేయర్‌ ఎంత ధర పలికాడు.. ఏ జట్టు సొంతం చేసుకుంది.. స్వదేశీ ప్లేయర్లు ఎవరు? విదేశీ ప్లేయర్లు ఎంత మంది ఉన్నారో ఓ సారి పరిశీలిస్తే..

Exit mobile version