OTR: బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలతో గ్రేటర్ బీజేపీ కాన్ఫిడెన్స్
- గ్రేటర్ బీజేపీలో బృహన్ ముంబై కార్పొరేషన్ రిజల్ట్ జోష్
- రాబోయే గ్రేటర్ పోరులో ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
- అక్కడి గెలుపు సంబరాలేనా...ఇక్కడెప్పుడు అని పార్టీలో చర్చ
- పట్టణ ఓటర్లపై కమలం గంపెడాశలు
- గ్రేటర్ బీజేపీకి అంత సత్తా వుందా?
- బీజేపీ వ్యూహాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
GHMC ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం
ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి కేడర్కి దిశా నిర్దేశం చేసింది బీజేపీ. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ వికసిస్తున్న తీరును పార్టీ నేతలు వివరించారు. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ర్ట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేశారు. అక్కడ కార్పొరేషన్లు గెలిచినందుకు హైదరాబాద్తో పాటు తెలంగాణలోనూ సంబరాలు చేసుకున్నారు. అయితే, బీజేపీ నేతలపై ఒక విమర్శ వుంది. ఎక్కడా గెలిచిన ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే బీజేపీ…మరి ఇక్కడి కార్పొరేషన్లో గెలిచేదెప్పుడు అని సెటైర్లు పేలుస్తున్నారు.
గ్రేటర్లో బృహన్ ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
మహారాష్ట్ర ఫలితాలతో ఉప్పొంగిపోతున్న తెలంగాణ బీజేపీ నేతలు…గ్రేటర్ హైదరాబాద్లోనూ అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయని ఢంకా బజాయిస్తున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరని అంటున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలు …మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరేనని..ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎన్నో లెక్కల్లో తలనమునకలైన కమలనాథులు…చివరికి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
READ ALSO: AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!