What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష
- ఐపీఎల్లో నేడు క్వాలిఫయిర్-2 మ్యాచ్
- నేడు తిరుమలలో స్థానికుల దర్శన టోకెన్లు జారీ
- నేడు ఉదయం 11 గంటలకు గోదావరి డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి సాగునీరు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష. ఐదు ప్రధాన నగరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష.
నేటి నుండి ఏపీలో నెలలో 15 రోజులపాటు రోజు రెండు పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి 12 గం.ల వరకు, అలాగే సాయంత్రం 4గం.ల నుండి 8 గం.ల వరకు డీలర్ల దుకాణాల వద్ద రేషన్ పంపిణీ. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11 గంటలకు గోదావరి డెల్టాకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి సాగునీరు విడుదల. ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ముందస్తుగా సాగునీరు విడుదల. గోదావరి డెల్టా లోని మూడు కాలువలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటిని విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. ఇంకా పూర్తికాని గోదావరి డెల్టా ఆధునికరణ పనులు. ఆధునీకరణ పనులను నిలిపివేసి సాగునీటి విడుదలకు మార్గం సుగమనం చేసిన ఇరిగేషన్ అధికారులు. గోదావరి డెల్టా పరిధిలోని 10 లక్షల 13 ఎకరాల వరి పంటలకు సాగునీరు విడుదల చేయడానికి సన్నాహాలు.
ఐపీఎల్లో నేడు క్వాలిఫయిర్-2 మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు అహ్మదబాద్ వేదికగా పంజాబ్-ముంబై ఢీ. ఫైనల్స్లో ఆర్సీబీతో తలపడనున్న గెలిచిన జట్టు. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,400 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,200 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,700 లుగా ఉంది.
నేడు తిరుమలలో స్థానికుల దర్శన టోకెన్లు జారీ, ఎల్లుండి స్థానికుల దర్శనం.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!