Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
- బాక్సింగ్ డే టెస్టులో
- ఆస్ట్రేలియా అభిమానులపై
- గుస్సాయించిన విరాట్ కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్సైడ్ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి బలయ్యాడు. బోలాండ్ వేసిన ఆఫ్సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కిన కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు.
Also Read: Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్
Also Read
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
కోహ్లీ, యశస్వి జైస్వాల్ తో కలిసి 3వ వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత జైస్వాల్ రనౌట్ కావడంతో కోహ్లీ సహనం కోల్పోయి మరోసారి ఆఫ్ స్టంప్ బంతిని ఆడి వికెట్ కీపర్కు చిక్కాడు. ఇక కోహ్లీ ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళుతుండగా, కొంతమంది ఆసీస్ అభిమానులు అతన్ని ఎగతాళి చేశారు. వారు మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలు, ఆసీస్ అభిమానుల ప్రవర్తనతో కోహ్లీకి తీవ్రంగా కోపాన్ని తెప్పించాయి.
The booing Aussie fans should thank god that this Virat Kohli is in his bhajan-kirtan phase.
pic.twitter.com/5mrTQW39Bj— Johns (@JohnyBravo183) December 27, 2024
ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన కోహ్లీ మళ్లీ వెనక్కి తిరిగి వారిపై సీరియస్గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా అభిమానుల ప్రవర్తనను ఖండించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 164/5 స్కోరు చేయగా.. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా ఫాలో ఆన్ను తప్పించుకోవాలంటే భారత్కు ఇంకా 111 పరుగులు అవసరం.
తాజావార్తలు
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!