Vijayawada : కృష్ణవేణి సంగీత నీరాజనంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచీ తెలుగు వింటూ జీవించాను. దేశ విదేశాల్లో గుర్తింపు రావాలంటే చెన్నై, తమిళనాడు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేది. మొవ్వ, తంజావూరు, రాజమండ్రి, బొబ్బిలి లాంటి ప్రాంతాలు ప్రతి వారు గుర్తుంచుకోవాలి. కార్తీక మాసంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం జరగాలి. ఈ గానామృతం ప్రతీ సంవత్సరం దేశ విదేశాలకు వెళ్ళాలి. తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుంది. లాక్ డౌన్ సమయంలో సంగీతం నేను ఆస్వాదించాను. సంగీతాన్ని వైద్యంలో కూడా వినియోగిస్తున్నారు. విదేశాల నుంచీ తెలుగువారు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ కోరారు.
Read Also:Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
Also Read
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ కు మంత్రి ఆర్కే రోజా అభినందనలు తెలిపారు. నిర్మలా సీతారామన్ చాలామంది మహిళలకు ఆదర్శమన్నారు. మహిళగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలుంటాయి. కృష్ణవేణి సంగీత నీరాజనం ఈతరం వారికి ఒక గొప్ప అవకాశం. కర్నాటక సంగీతం తెలుగునేల మీద విరాజిల్లుతూనే ఉండాలన్నారు మంత్రి రోజా. సంగీతం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించేందుకు ఒక అస్త్రం లాంటిదన్నారు. మూడు రోజులపాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం జరుగుతుంది. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు సంగీతం మనల్ని పరవశింపజేస్తాయని రోజా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పాల్గొన్నారు.
Vijayawada :Kagaznagar Train: రైలులో పొగలు.. చైన్ లాగిన ప్రయాణికులు.. ఆ తరువాత..!
తాజావార్తలు
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..