IPL 2025: నేడే సన్రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు.. మ్యా్చ్ కు సర్వం సిద్ధం
- నేడే సన్రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు
- నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
- 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరణం రానే వచ్చింది. ఉప్పల్ లో తొలి మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు సన్రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్ లో టైటిల్ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. హోమ్ టౌన్ లో తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టాలని సన్ రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది.
Also Read:Viveka Murder case: రంగంలోకి సిట్.. అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై విచారణ
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
హైదరాబాద్కు పాట్ కమిన్స్, రాజస్థాన్కు రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నారు. ఇరు జట్లు ప్రతిభావంతులైన ప్లేయర్స్ తో పటిష్టంగా ఉన్నాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో ఎస్ఆర్ హెచ్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్లో శాంసన్, యసశ్వి జై స్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హె ట్మెయిర్, హసరంగ, తీక్షణ, జురేల్, ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్తో పోల్చితే సన్రైజర్స్ బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుగైన ప్రదర్శన చేసి తొలి మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో సన్ రైజర్స్ ఉంది.
Also Read:Cancer: బలభద్రపురంలో రెండో రోజు ఇంటింటి సర్వే.. భయం వద్దొంటున్న అధికారులు
ఉప్పల్ లో మ్యాచ సందర్భంగా కట్టుదిట్టమై భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?